gramavolunteer.com

Circular on DBT Pilot Implementaton

  • రేషన్ కార్డు దారులకు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతినెలా డబ్బులు ఇవ్వనుంది.
  • మే నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
  • పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలుచేస్తారు.
  • ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు.
  • కిలోకు రూ.12 నుంచి రూ.15 ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via