వీరు ఇంటి వద్దే ఓటు వేసుకోవచ్చు..!
పోలింగ్ కేంద్ర వరకూ రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్ల పైన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యంగా ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్ద ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ రాజీవ్ కుమార్, […]
వీరు ఇంటి వద్దే ఓటు వేసుకోవచ్చు..! Read More »